గవర్నర్కు చేరిన ఆర్డినెన్స్ ముసాయిదా

~ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై15: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయి దా రాజ్భవన్కు చేరింది. ఇటీవలే కేబినేట్ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్ర మంలో పంచాయతీరాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపించింది.…
