బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సిందే

– ముస్లింల విషయంపై దాటవేత తగదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టు 7: కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఒక్క శాతం కూడా తగ్గించకుండా అమలు చేస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు డిమాండ్ చేశారు. అది చెప్పకుండా గుజరాత్, యూపీలో ముస్లింలకు…
