బ్యాట్ దొంగతనం కోసం వెళ్లి..

– అడ్డుకున్న సహస్రను చంపేసిన బాలుడు – వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హైదరాబాద్,ఆగస్ట్23(ఆర్ఎన్ఎ): ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి.. పక్కాగా ప్లాన్ చేసి.. ఎనిమిదేండ్ల సహస్రను పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఒక్క బ్యాట్ కోసమే ఆ బాలికను చంపినట్లు నిందితుడు…
