ప్రాథమిక సౌకర్యాలకోసం హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు!

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 20 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, బాలురు–బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, ల్యాబ్లు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి కనీస సౌకర్యాల లేమిపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవాలని పోస్టుకార్డులు/లేఖల ద్వారా విజ్ఞప్తి చేయడం రాష్ట్ర విద్యావ్యవస్థలోని లోపాలను, విద్యార్థుల ఆవేదనను స్పష్టం చేస్తున్నది . ఉపాధ్యాయుల కొరత,…
