ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ సతీష్ కుమార్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిర్మల్, ప్రజాతంత్ర, జూన్ 16 : బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలను కొనసాగుతుండగానే నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో…