Tag #Bandi Sanjay #visited #flood effected areas #Pak boarder #Punjab state

పాక్‌ ‌సరిహద్దుల్లో కేంద్ర మంత్రి బండి ‌పర్యటన

– సరిహద్దు గ్రామాల్లో వరద బాధితులకు పరామర్శ – వారిని ఆదుకుంటామని మంత్రి హామీ చండీఘడ్‌,అక్టోబర్‌ 18:‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పంజాబ్‌ ‌రాష్ట్రంలోని భారత్‌-‌పాకిస్తాన్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పంజాబ్‌ ‌లోని అమృత్‌సర్‌ ‌విచ్చేసిన కేంద్ర మంత్రి శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు…