పటేల్ నిర్వహించిన ఆపరేషన్ పోలో గొప్ప ఘట్టం

– జాతి సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలి – కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ – పేర్లు మార్చి చరిత్రను కాలరాస్తున్నారు – బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి – కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి దివస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు…
