Tag Bandi sanjay letter to CM

రైతు భ‌రోసా చెల్లింపులో జాప్య‌మెందుకు?

అర్హులందరికీ ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి సిఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ  రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్‌ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్రవ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70లక్షల మంది రైతులుంటే.. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని చెప్పారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే…

You cannot copy content of this page