బహ్రైన్ లో శిక్ష పడిన ఐదుగురిని విడిపించాలి

– ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: బహ్రైన్ లో రెండేళ్ళ జైలుశిక్షకు గురైన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…
