మార్పు అనివార్యమంటున్న ప్రజలు
మోదీ చేతిలో కెసిఆర్ రిమోట్ : కాంగ్రెస్ ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ : బిజెపి మోదీ అబద్దాల బాద్షా : బిఆర్ఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తెల్లవారితే ప్రచారానికి బ్రేక్ పడనుంది. ఈ నెల మూడవ తేదీన నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుండి 25 రోజులుగా రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచార కార్యక్రమం…