కాళేశ్వరం, బిసి బిల్లుపై రేపు చర్చ

– మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30 : అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం సభలో చర్చ…
