Tag Ayodhya rama mandir opening

వేల, లక్షల సంవత్సరాల క్రితంనాటి ‘మహర్షి వాల్మీకి’ అయోధ్య

ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్‌ స్వరూపుడు, కోర్ట్‌ న్యాయశాస్త్ర వ్యక్తిగా గుర్తించిన ‘రామ్‌ లల్లా విరాజ్మాన్‌’కు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్‌ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద భూమి విభజన సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్‌…