Tag Ayodhya Controversy

అయోధ్యలో మౌనం ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ అంశంపై దేశవ్యాప్తంగా “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రాజకీయ నాయకులు, మత సంస్థలు, సామాజిక వేదికలు స్పందించాయి. చివరకు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని…