సీఎంతో ఏడబ్ల్యూఎస్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డితో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై ఆ బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి…
