Tag Awareness Campaigns

పసిప్రాయంలోనే లైంగిక క్షోభ!

“గృహహింస మరియు పితృస్వామ్య వైఖరి కేవలం నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకే పరిమితం కాలేదు. అక్షరాస్యతలో, సామాజిక చైతన్యంలో దేశంలోనే మొదటి వరుసలో ఉంటాయని మనం భావించే కేరళ, గోవా, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో గత సర్వే కంటే హింస పెరగడం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది.…