Tag #Awareness campaign #on women’s health #Hanamkonda

మహిళల ఆరోగ్యంపై అవగాహనా సదస్సు

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 6 : ఆరోగ్య సమస్యలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణ అన్నారు. మంగళవారం కేయు పీజీ కళాశాలలో పిసిఒఎస్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేయూ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సుబేదారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ పీజీ కాలేజ్, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజ్ సంయుక్తంగా పి.సి.ఓ.ఎస్…