బెదిరింపు వసూళ్ళు మానుకోండి

– ట్రాన్స్జెండర్లకు సీపీ సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్13: ట్రాన్స్జెండర్లు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ అవకాశాలను వాడుకుని సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి…
