ఆటోమోటివ్ రంగం అభివృద్ధి కోసం సదస్సు
అవగాహన కార్యక్రమాల నిర్వహణ… అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ, వాహనాలు ప్రదర్శన రేపు ‘‘పంచామృతం దిశగా ‘‘ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 02: ‘‘పంచామృతం దిశగా’’ కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 4న మనేసర్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ప్రారంభిస్తారు. హర్యానాలోని…