Tag author journey

అతడు నవలను జయించాడు

తెలుగునవలల్లో గ్రామీణ వాస్తవికతను అస్తిత్వ తాత్వికతతో మిళితం చేసిన రచయితల్లో కేశవరెడ్డి ప్రముఖుడు. కేశవరెడ్డి రచనలు సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సాగుతాయి. ‘అతడు అడివిని జయించాడు’ కూడా ఆ ప్రాంతంలోని గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక పందిని వెతకడం అనే పైపై సాగే కథగా  కాకుండా, ఒక…