Tag #Attacks #on media organizations #are not right #BJP Chief Ramachandar

మీడియా సంస్థలపై దాడులు సరికాదు

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఏబీఎన్‌ ఆం‌ధ్రజ్యోతి సంస్థల ద వైసీపీ నేతలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ ‌హయాంలో ఉన్నప్పుడు…