Tag #Attack #Democracy #India #Rahul Gandhi #Colombia Tour

భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

– కొలంబియా పర్యటనలో రాహుల్‌ వ్యాఖ్యలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3: నరేంద్ర మోడీ పాలనలోని భారత్‌లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నా యంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన ఈఐఏ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌…