బీహార్లో దారుణ ఘటన
బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం పాట్నా, అగస్ట్ 22 : బాలికను కిడ్నాప్ చేసిన ఆరుగురు దుండగులు నాలుగు రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరకు రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని…