అటల్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః అటల్ స్మృతి వర్ష్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు శుభ్రపరిచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ద్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు మాట్లాడుతూ దూరదృష్టి గల…
