సహాయక కార్యక్రమాలు చేపట్టాలి

– బీజేపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పిలుపు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నందున రాష్ట్ర ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, డ్రెయిన్లు…
