Tag #Assembly Speaker #investigation #defecting MLAs #Hyderabad

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

– పోచారం, అరికెపూడిలతో ముగింపు – దానం, కడియంలకు మరోమారు నోటీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప‌దిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌నోటీసులు జారీ చేశారు. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించారు. పదిమందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్‌లు దాఖలు చేయని పరిస్థితి. దానం నాగేందర్‌,…

You cannot copy content of this page