పటాన్ చెరులో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఎన్నికల పోలింగ్. 69 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల…