Tag #ask votes after grant of houses for poor #Minister Ponguleti

ప్రతి పేదోడికి ఇల్లు అందించాకే వోట్లు అడగడానికి వొస్తా

పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.225 కోట్లు రూ.110 కోట్లతో ఆళ్లపల్లి నుంచి అని శెట్టిపల్లి రహదారుల నిర్మాణం పినపాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక / ఆళ్ళపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ వోట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తానని…