దీన్దయాళ్ త్యాగ ఫలితమే బీజేపీకి అధికారం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బీజేపీగా ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం దీన్దయాళ్ వంటి మహనీయుల త్యాగ ఫలితమేనని, ఈ విజయానికి ఆయనకు పార్టీగా మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. దీన్దయాళ్ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారన్నారు. నిరంతర…
