ఏసీబీ విచారణకు అర్వింద్ కుమార్ హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ మూడోసారి ఏసీబీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేస్తూ కేబినెట్ అనుమతి లేకుండా…
