Tag #Arrive-alive programme #friom 13th onwards #DGP Shivadhar

13 నుంచి ‘అరైవ్-అలైవ్’

– డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని…