సీఎంతో అరవింద్ సుబ్రమణియన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 8,9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన విజన్-2047ను ఆవిష్కరించి అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని…
