ఉద్యమకారులకు దక్కిన గుర్తింపు

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించడంపై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ను ఎంపిక చేయగా, కాంగ్రెస్పార్టీ అద్దంకి దయాకర్కు ఎంఎల్సీ అభ్యర్థిగా టికెట్ కేటాయించింది. వీరిద్దరూ ఉద్యమకారులే కావడంతో యావత్ తెలంగాణ సమాజం వారికి సముచిత న్యాయం జరిగిందన్న సంతోషాన్ని వ్యక్తం…
