నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలి

– రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి – హనుమకొండలో అధికారులతో సమీక్ష హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 21: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సమాచార హక్కు చట్టం, అప్పీళ్ల…
