ఎపిలో విద్యుత్ చార్జీల షాక్
పెంపును ప్రకటించిన ఈఆర్సీ ఛైర్మన్ గతంలో ఉన్న స్లాబ్ల రద్దు..కొత్తగా 6 స్లాబులు ఖరారు పెరుగుదలతో 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా తిరుపతి, మార్చి 30 : ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఏపీ ప్రభుత్వం మరోభారం మోపింది. ప్రజలకు కరెంట్…