గోదావరి జలాలను తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?

ఏపీలో బనకచర్లకు అనుమతిచ్చి బీజేపీ తెలంగాణకు ద్రోహం దీనిపై కేంద్రాన్ని రేవంత్ ఎందుకు నిలదీయడంలేదు? బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,మే24: తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను తరలించుకు పోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ,మంత్రులు ఏం చేస్తున్నట్లని మాజీ…
