మరోసారి కలల ప్రపంచంలోకి ఏ.పి. ప్రజలు!!

“ఒకవైపు, స్వదేశీ లేదా ఆత్మ నిర్భరత విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో, కేంద్ర ప్రభుత్వం సమర్ధిస్తూ మరియు డేటా సార్వభౌమాధికారం, జాతీయ భద్రతపై ఉన్న ఆందోళనలను పేర్కొంటూ, పౌరులను దేశీయ సాంకేతిక వేదికలను ఉప యోగించమని పిలుపునిచ్చింది. అటువంటి సమయంలో, ప్రముఖ విదేశీ సాంకేతిక సంస్థ అయిన గూగుల్ నుండి గణనీయమైన పెట్టుబడిని బహిరంగంగా వేడుకగా…
