ఎపి సిఎస్గా జవహర్ రెడ్డి బాధ్యతలు
సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు
అమరావతి,నవంబర్30 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. …
Read More...
Read More...