Tag #Another key turning point #in the cyber crime case #three bank employees arrest

సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు

– మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: సత్తుపల్లి సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణలను సత్తుపల్లి…