ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్

– మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపీ మృతి – సిద్దిపేట జిల్లా వాసిగా గుర్తింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ అలియాస్ భాగ్య మృతిచెందారు. బస్తర్ అటవీ…
