మరో భారీ సైబర్ మోసం

– మోసపోయిన మాజీ డీజీపీ మనవరాలు – నకిలీ వాట్సాప్ మెసేజ్ తో టోకరా – ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పెద్దపెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేయడం ఇప్పుడు నేరగాళ్లకు పరిపాటిగా మారింది.…
