మరోమారు విద్యుత్ ఛార్జీలు పెంచే కుట్ర
4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్ స్కెచ్ కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు విమర్శలు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలపై మరో…