భారత్పై పేలనున్న మరో బాంబ్

– ఏకంగా 500 శాతం సుంకాల వింధింపునకు రెడీ – బిల్లును సిద్దం చేసిన అమెరికా వాషింగ్టన్, జనవరి 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించే కీలక బిల్లుకు ఆయన…
