Tag #AndhraPradesh

ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు 15 మంది మృతి – గాయపడిన వారిని భద్రాచలం హాస్పిటల్ తరలింపు. భద్రాచలం/ చింతూరు , ప్రజాతంత్ర,, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం…

ట్రిబ్యునల్ – (2) 2013 కేటాయింపులకు ప్రామాణికత ఉందా ? 

2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం…