అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

– పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వికారాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖa మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వికారాబాద్ జిల్లాకు వొచ్చిన మంత్రి జూపల్లికలెక్టర్ ప్రతీక్ జైన్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. పర్యాటక శాఖ మంత్రి…
