నెహ్రూ ఫోటో లేకుండా అమృతోత్సవాలా
మండిపడ్డ సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడం అక్షేపణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూను విస్మరించడం దారుణమన్నారు. నెహ్రూ త్యాగాలను మరచిపోవడం దారుణమన్నారు. శనివారం ఆయన…