మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిచాలి
అమరావతి ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ ముంబై, జూన్ 25 : మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 38మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే గూండాయిజం అంతం కావాలని…