విభేదాలే కొంపముంచాయి
30 సీట్లు వొస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి పార్టీ శ్రేణులకు అమిత్ షా ఆదేశం ఎంపి అభ్యర్థులపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు నిరాశ కలిగించాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సార్టీ శ్రేణుల్లో విభేదాలే…
