Tag America #President Trump #Tariffs #India

భారత్‌పై సుంకాల మోత

– 25 శాతం విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి వాషింగ్టన్‌, జూలై 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పట్టు నెగ్గించుకున్నాడు. భారత్‌పై సుంకాల చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ 1 ‌నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు.  భారత్‌…