ఆర్-5 జోన్పై సుప్రీంలో అమరావతి రైతుల పిటిషన్
ప్రభుత్వ జీఓపై స్టే విధించాలని వినతి న్యూదిల్లీ,మే6(ఆర్ఎన్ఎ): ఆర్- 5 జోన్పై అమరావతి రైతులు వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ…