శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్20: తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…